గాంధీ ఆసుపత్రిలో బాలింత మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన

సికింద్రాబాద్  బన్సీలాల్ పేట డివిజన్  బోయిగూడకు చెందిన సంజన(26) గాంధీ ఆసుపత్రిలో డెలివరీ అయిన కొద్ది సేపటికే చనిపోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

గాంధీ ఆసుపత్రిలో బాలింత మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన
సికింద్రాబాద్  బన్సీలాల్ పేట డివిజన్  బోయిగూడకు చెందిన సంజన(26) గాంధీ ఆసుపత్రిలో డెలివరీ అయిన కొద్ది సేపటికే చనిపోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.