గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు అటకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ల పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరు కుపోతున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తు న్నారు. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నా ఫాగిం గ్ సైతం చేయడంలేన్న విమర్శలొస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు అటకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ల పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరు కుపోతున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తు న్నారు. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నా ఫాగిం గ్ సైతం చేయడంలేన్న విమర్శలొస్తున్నాయి.