జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం
కొడంగల్, వెలుగు: వర్కింగ్జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కొడంగల్ప్రెస్ క్లబ్సభ్యులు కోరారు. శుక్రవారం కొడంగల్పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.
