’తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజల మంచి కోరే వారంతా ఒక్కటి కావాలి.. జగిత్యాల జైత్ర యాత్రతో రాజకీయ పునరేకీకరణ యజ్ఞం ప్రారంభం కావాలి.. ఇందుకు అందరూ కలిసి రావాలి’ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
’తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజల మంచి కోరే వారంతా ఒక్కటి కావాలి.. జగిత్యాల జైత్ర యాత్రతో రాజకీయ పునరేకీకరణ యజ్ఞం ప్రారంభం కావాలి.. ఇందుకు అందరూ కలిసి రావాలి’ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.