దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..

Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురి హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో పోలీసు భద్రత మధ్య పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విభేదాల కారణంగా రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు చిన్నారులు, మైనర్ బాలికతో పాటు మరో ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..
Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురి హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో పోలీసు భద్రత మధ్య పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విభేదాల కారణంగా రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు చిన్నారులు, మైనర్ బాలికతో పాటు మరో ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.