ధర్మారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ధర్మారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.