పంట మార్పిడిపై అనాసక్తి .. వరి సాగుకే మెజారిటీ రైతుల మొగ్గు

సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా రైతులు ఆ దిశగా ఆసక్తి చూపడం లేదు. వరిసాగుకే మెజారిటీ రైతులు మొగ్గు చూపుతున్నట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి.

పంట మార్పిడిపై అనాసక్తి .. వరి సాగుకే మెజారిటీ రైతుల మొగ్గు
సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా రైతులు ఆ దిశగా ఆసక్తి చూపడం లేదు. వరిసాగుకే మెజారిటీ రైతులు మొగ్గు చూపుతున్నట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి.