ప్రజల గొంతుకగా కళలు నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ప్రజల గొంతుకగా కళలు నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ప్రజల గొంతుకగా కళలు నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి 4వ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రజల గొంతుకగా కళలు నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి 4వ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.