‘త్రెడ్ పోచంపల్లి’ జూన్ 5 నుంచి 7 వరకు హైటెక్స్ లో ఎగ్జిబిషన్
చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ‘త్రెడ్ పోచంపల్లి’ పేరుతో హైదరాబాద్లోని హెటెక్స్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.