బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పల్లో గాయడపడ్డ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించారు.

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పల్లో గాయడపడ్డ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించారు.