బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలపై తీవ్రంగా స్పందించిన భారత్

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై హింస, ఇటీవల హిందూ యువకుల హత్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడులను తేలికగా తీసుకోలేమని, మైనారిటీలపై నిరంతర శత్రుత్వం ఆందోళనకరమని ఈ మేరకు విదేశాంగ శాఖ స్పస్టం చేసింది. ఇటీవల జరిగిన దారుణ హత్యలను ఖండించిన భారత్.. దోషులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భారత వ్యతిరేకి హాడీ హత్య తర్వాత బంగ్లాదేశ్ మరోసారి అట్టుడుకుతోంది.

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలపై తీవ్రంగా స్పందించిన భారత్
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై హింస, ఇటీవల హిందూ యువకుల హత్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడులను తేలికగా తీసుకోలేమని, మైనారిటీలపై నిరంతర శత్రుత్వం ఆందోళనకరమని ఈ మేరకు విదేశాంగ శాఖ స్పస్టం చేసింది. ఇటీవల జరిగిన దారుణ హత్యలను ఖండించిన భారత్.. దోషులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భారత వ్యతిరేకి హాడీ హత్య తర్వాత బంగ్లాదేశ్ మరోసారి అట్టుడుకుతోంది.