బీరుట్పై మిసైల్తో ఇజ్రాయెల్ అటాక్.. ఏడుగురు మృతి..
బీరుట్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతమైన