బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను విరమించుకోవాలి :గుజ్జ సత్యం
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డర్ను హైకోర్టులో సవాల్ చేసిన రెడ్డి జాగృతి పిటిషన్ను వెంటనే విరమించుకోవాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.
