మెరుగైన వైద్య సేవలు అందించాలి :

ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎం హెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆ కస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి :
ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎం హెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆ కస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.