రూ.2కోట్లు ఇచ్చా.. శిలాఫలకంపై పేరు లేదు

‘పోలీసు అతిఽథి గృహం నిర్మాణా నికి ఎంపీ లాడ్స్‌ నుంచి రూ.2కోట్లు ఇచ్చా. కనీసం శిలాఫలకంపై పేరు లేదు. ప్రారంభానికి కూడా పిలవలేదు’ అంటూ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.2కోట్లు ఇచ్చా..  శిలాఫలకంపై పేరు లేదు
‘పోలీసు అతిఽథి గృహం నిర్మాణా నికి ఎంపీ లాడ్స్‌ నుంచి రూ.2కోట్లు ఇచ్చా. కనీసం శిలాఫలకంపై పేరు లేదు. ప్రారంభానికి కూడా పిలవలేదు’ అంటూ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.