రేపు ఎంటీఎస్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) టీచర్లకు సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు.

రేపు ఎంటీఎస్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) టీచర్లకు సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు.