వంతెనను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

శిరివెళ్ల మెట్ట వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

వంతెనను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
శిరివెళ్ల మెట్ట వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.