విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఎంపీడీవో కె.సీతారామారావు సూచించారు. గురువారం మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు బంగాళదుంప కూర, గుడ్డుతో భోజనం అందించడం రుచి చూశారు.
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఎంపీడీవో కె.సీతారామారావు సూచించారు. గురువారం మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు బంగాళదుంప కూర, గుడ్డుతో భోజనం అందించడం రుచి చూశారు.