వైద్యులు నిరంతరం అప్‌డేట్‌ కావాలి

వైద్యుడు ప్రతి రోజు తనను తాను అప్‌డేట్‌ చేసుకోవాలని.. అప్పుడే ఉత్తమ వైద్యులుగా మారతారని ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

వైద్యులు నిరంతరం అప్‌డేట్‌ కావాలి
వైద్యుడు ప్రతి రోజు తనను తాను అప్‌డేట్‌ చేసుకోవాలని.. అప్పుడే ఉత్తమ వైద్యులుగా మారతారని ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.