సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలి

శ్రీముఖలింగంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌ తెలిపారు.

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలి
శ్రీముఖలింగంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌ తెలిపారు.