సుర్రుమంటున్న సూర్యుడు..ప్రాణాలు తీస్తున్న ఎండ .. వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు

హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. రైతులు, కార్మికులు, కూలీలను బలిగొంటున్నాయి. కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పనులకు వెళ్లిన వారు తిరిగి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

సుర్రుమంటున్న సూర్యుడు..ప్రాణాలు తీస్తున్న ఎండ  .. వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు
హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. రైతులు, కార్మికులు, కూలీలను బలిగొంటున్నాయి. కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పనులకు వెళ్లిన వారు తిరిగి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.