సుల్తానాబాద్ అభివృద్ధిలో గత పాలకుల నిర్లక్ష్యం
సుల్తానా బాద్ అభివృద్ధిలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, తాను ప్రాధాన్యత ఇస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చడానికి రూ.12 కోట్లతో చేపట్టే పనుల శిలాఫలకాన్ని మంగళవారం ఆవిష్క రించారు.
ఏప్రిల్ 21, 2026
0
సుల్తానా బాద్ అభివృద్ధిలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, తాను ప్రాధాన్యత ఇస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చడానికి రూ.12 కోట్లతో చేపట్టే పనుల శిలాఫలకాన్ని మంగళవారం ఆవిష్క రించారు.