హైదరాబాద్‌ కంటే అమరావతిలో భూముల ధర ఎక్కువ.. అప్పుడు నా మాట నమ్మినవారు ఇప్పుడు కోటీశ్వరులు: చంద్రబాబు

Chandrababu on Amaravati Bill: వైసీపీ నాశనం చేయాలనుకున్న అమరావతిని తాము శాసనం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని.. వారిలాగే అమరావతి రైతులు కూడా లాభపడతారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ కంటే అమరావతిలో భూముల ధర ఎక్కువ.. అప్పుడు నా మాట నమ్మినవారు ఇప్పుడు కోటీశ్వరులు: చంద్రబాబు
Chandrababu on Amaravati Bill: వైసీపీ నాశనం చేయాలనుకున్న అమరావతిని తాము శాసనం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని.. వారిలాగే అమరావతి రైతులు కూడా లాభపడతారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.