హైదరాబాద్: సైబర్ బాధితులకు ఊరట..లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అదాలత్ ద్వారా రూ.45.21 కోట్ల రీఫండ్

సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల చేతిలో మోసానికి గురై డబ్బులు పోగొట్టుకున్న కొందరు బాధితులకు ఊరట లభించింది. శనివారం నిర్వహించిన లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,303 మంది బాధితులకు రూ.45.21 కోట్లు రీఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు.

హైదరాబాద్: సైబర్ బాధితులకు ఊరట..లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అదాలత్ ద్వారా  రూ.45.21 కోట్ల రీఫండ్
సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల చేతిలో మోసానికి గురై డబ్బులు పోగొట్టుకున్న కొందరు బాధితులకు ఊరట లభించింది. శనివారం నిర్వహించిన లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,303 మంది బాధితులకు రూ.45.21 కోట్లు రీఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు.