ఇంద్రవెల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ : సీఐ మడవి ప్రసాద్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ మడవి ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఇంద్రవెల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ : సీఐ మడవి ప్రసాద్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ మడవి ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు.