ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో పని చేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేసి వెంటనే చెల్లించాలని అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో పని చేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేసి వెంటనే చెల్లించాలని అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.