ఒడిశా సీఎం మాంజీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేపడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఒడిశా సీఎం మాంజీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేపడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.