కేడీ జాదవ్కు పద్మ విభూషణ్పై మే 4లోగా తేల్చండి.. కేంద్రానికి బాంబే హైకోర్టు ఆదేశం
ఇండియాకు తొలి వ్యక్తిగత ఒలింపిక్ పతకాన్ని అందించిన దిగ్గజ రెజ్లర్ ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ (కేడీ జాదవ్)కు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్