కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత

ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవి మురిగిపోతే అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.

కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత
ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవి మురిగిపోతే అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.