కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోవడమంటే ప్రజల సొమ్ము దుర్వినియోగమే..

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు కుంగి పోవడమంటే లక్ష కోట్లు ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్లేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు.

కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోవడమంటే ప్రజల సొమ్ము దుర్వినియోగమే..
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు కుంగి పోవడమంటే లక్ష కోట్లు ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్లేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు.