కన్న కూతుళ్లు తమను పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణం మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన గుండ మల్లీశ్వరి– శంకర్ దంపతులకు నలుగురు కూతుళ్లు.
కన్న కూతుళ్లు తమను పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణం మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన గుండ మల్లీశ్వరి– శంకర్ దంపతులకు నలుగురు కూతుళ్లు.