జైలులో నన్ను టెర్రరిస్ట్‌‌లా ట్రీట్ చేశారు.. సీసీ కెమెరాలతో నిఘా, విజయవాడ నుంచి మానిటరింగ్ : మిథున్ రెడ్డి

రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను టెర్రరిస్ట్‌లా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా.. సీసీ కెమెరాలతో విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారని తెలిపారు.

జైలులో నన్ను టెర్రరిస్ట్‌‌లా ట్రీట్ చేశారు.. సీసీ కెమెరాలతో నిఘా, విజయవాడ నుంచి మానిటరింగ్ : మిథున్ రెడ్డి
రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను టెర్రరిస్ట్‌లా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా.. సీసీ కెమెరాలతో విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారని తెలిపారు.