తేడా జరిగితే మ్యాప్ నుంచి లేపేస్తాం.. నిన్న రాజ్‌నాథ్, నేడు ఆర్మీ చీఫ్ వార్నింగ్.. పాకిస్థాన్‌కు ఇక మూడినట్టేనా!

ఆపరేషన్ సిందూర్‌లో చావుదెబ్బ తిన్నా.. పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదు. మళ్లీ భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా హెచ్చరికలు చేశారు. ఈసారి పాకిస్థాన్ దుస్సాహసం చేస్తే.. భారత్ సంయమనం పాటించదని అన్నారు. మ్యాప్ నుంచి లేపేస్తామన్నారు. ఆ దేశం ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలని హితవు పలికారు. అయితే భారత్ ఇలా వరుస హెచ్చరికలు ఇస్తుండటంతో పాకిస్థాన్‌కు ఇక మూడినట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తేడా జరిగితే మ్యాప్ నుంచి లేపేస్తాం.. నిన్న రాజ్‌నాథ్, నేడు ఆర్మీ చీఫ్ వార్నింగ్.. పాకిస్థాన్‌కు ఇక మూడినట్టేనా!
ఆపరేషన్ సిందూర్‌లో చావుదెబ్బ తిన్నా.. పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదు. మళ్లీ భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా హెచ్చరికలు చేశారు. ఈసారి పాకిస్థాన్ దుస్సాహసం చేస్తే.. భారత్ సంయమనం పాటించదని అన్నారు. మ్యాప్ నుంచి లేపేస్తామన్నారు. ఆ దేశం ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలని హితవు పలికారు. అయితే భారత్ ఇలా వరుస హెచ్చరికలు ఇస్తుండటంతో పాకిస్థాన్‌కు ఇక మూడినట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.