తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం వరకు కోత : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగాలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్లు తేలితే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నామని వెల్లడించారు.

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం వరకు కోత : సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగాలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్లు తేలితే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నామని వెల్లడించారు.