నేడు (జూన్ 25) బీజేపీ ఆధ్వర్యంలో ‘యాంటీ ఎమర్జెన్సీ డే’

కాంగ్రెస్ హయాంలో దేశంపై బలవంతంగా రుద్దిన ఎమర్జెన్సీ చీకటి రోజులను నేటి తరానికి చాటిచెప్పేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ హత్యాదినం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ నాయ కుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

నేడు (జూన్ 25) బీజేపీ ఆధ్వర్యంలో ‘యాంటీ ఎమర్జెన్సీ డే’
కాంగ్రెస్ హయాంలో దేశంపై బలవంతంగా రుద్దిన ఎమర్జెన్సీ చీకటి రోజులను నేటి తరానికి చాటిచెప్పేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ హత్యాదినం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ నాయ కుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.