నిర్మాణంలోని ఆలయ మండపం కూలి మహారాష్ట్రలో ఆరుగురు భక్తుల మృతి

మహారాష్ట్రలోని పర్భణి జిల్లా యశ్వాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆలయ మండపం పైకప్పు కూలి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

నిర్మాణంలోని ఆలయ మండపం కూలి మహారాష్ట్రలో ఆరుగురు భక్తుల మృతి
మహారాష్ట్రలోని పర్భణి జిల్లా యశ్వాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆలయ మండపం పైకప్పు కూలి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.