ప్రపంచాన్ని ఇక నడిపించబోయేది భారతదేశమే : GBS 2026లో ప్రధాని మోడీ

నూతన ప్రపంచ వ్యవస్థ వైపు ప్రపంచం పరుగులుతీస్తున్న వేళ భారతదేశం ప్రపంచ అభివృద్ధికి ఇంజిన్ గా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్‌ సమ్మిట్‌ 2026కు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ స్వాగతం పలికారు., News News, Times Now Telugu

ప్రపంచాన్ని ఇక నడిపించబోయేది భారతదేశమే : GBS 2026లో ప్రధాని మోడీ
నూతన ప్రపంచ వ్యవస్థ వైపు ప్రపంచం పరుగులుతీస్తున్న వేళ భారతదేశం ప్రపంచ అభివృద్ధికి ఇంజిన్ గా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్‌ సమ్మిట్‌ 2026కు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ స్వాగతం పలికారు., News News, Times Now Telugu