ప్రభుత్వ లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు

జమ్మూ కశ్మీర్‌లో హవాల్ధార్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్‌ బరికేల తిక్కస్వామి (34) అంత్యక్రియలు స్వగ్రామ మైన పగిడ్యాలలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిం చారు. అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడంతో తిక్కస్వామి భౌతికకాయాన్ని ఆర్మీ మేజర్‌ రాహుల్‌ దత్త్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో పగిడ్యాలకు గురువారం ఉదయం తీసుకొచ్చారు

ప్రభుత్వ లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు
జమ్మూ కశ్మీర్‌లో హవాల్ధార్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్‌ బరికేల తిక్కస్వామి (34) అంత్యక్రియలు స్వగ్రామ మైన పగిడ్యాలలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిం చారు. అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడంతో తిక్కస్వామి భౌతికకాయాన్ని ఆర్మీ మేజర్‌ రాహుల్‌ దత్త్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో పగిడ్యాలకు గురువారం ఉదయం తీసుకొచ్చారు