పహల్గామ్ ఉగ్రదాడి కేసులో నేడు ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు
ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ అనే ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 26 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు...