ఫుట్‌పాత్‌లపై నడవడం ప్రజల ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు పాదచారులకు మాత్రమేనని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాదు, వీటి నిర్వహణకు గైడ్‌లైన్స్ రూపొందించాలనికేంద్రానికి సైతం సూచించింది. తాజాగా, వీటికి సంబంధించి కీలక తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ ఐదేళ్ల చిన్నారి కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారి పక్కన ఫుట్‌‌పాత్‌లు ఉండాల్సిందేనని, దీనిపై పౌరులు బాధ్యులైన అధికారులపై చర్యలకు చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయించవచ్చని తెలిపింది.

ఫుట్‌పాత్‌లపై నడవడం ప్రజల ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు పాదచారులకు మాత్రమేనని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాదు, వీటి నిర్వహణకు గైడ్‌లైన్స్ రూపొందించాలనికేంద్రానికి సైతం సూచించింది. తాజాగా, వీటికి సంబంధించి కీలక తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ ఐదేళ్ల చిన్నారి కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారి పక్కన ఫుట్‌‌పాత్‌లు ఉండాల్సిందేనని, దీనిపై పౌరులు బాధ్యులైన అధికారులపై చర్యలకు చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయించవచ్చని తెలిపింది.