బ్రహ్మోస్ కంటే ప్రమాదకరమైంది, అగ్ని-5 కంటే స్మార్ట్.. భారత నెక్స్ట్ జనరేషన్ క్రూయిజ్ మిసైల్

యుద్ధరంగంలో టెక్నాలజీ వేగంగా మారుతున్న తరుణంలో.. భారత్ ఒక విప్లవాత్మక క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ క్షిపణి వ్యవస్థ.. కేవలం లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. దాడి చేయడానికి ముందు లక్ష్యాన్ని స్వయంగా ధృవీకరించుకుని.. ఆపై నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సుమారు 250 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి.. శత్రువుల కళ్లుగప్పి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

బ్రహ్మోస్ కంటే ప్రమాదకరమైంది, అగ్ని-5 కంటే స్మార్ట్.. భారత నెక్స్ట్ జనరేషన్ క్రూయిజ్ మిసైల్
యుద్ధరంగంలో టెక్నాలజీ వేగంగా మారుతున్న తరుణంలో.. భారత్ ఒక విప్లవాత్మక క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ క్షిపణి వ్యవస్థ.. కేవలం లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. దాడి చేయడానికి ముందు లక్ష్యాన్ని స్వయంగా ధృవీకరించుకుని.. ఆపై నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సుమారు 250 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి.. శత్రువుల కళ్లుగప్పి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.