బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ - స్కాలర్ షిప్ నిధులు మంజూరు

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద  స్కాలర్ షిప్పుల కోసం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ - స్కాలర్ షిప్ నిధులు మంజూరు
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద  స్కాలర్ షిప్పుల కోసం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.