అమెరికాతో వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదరాలంటే.. తమ ప్రయోజనాలను యూఎస్ గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు.
అమెరికాతో వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదరాలంటే.. తమ ప్రయోజనాలను యూఎస్ గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు.