లంబసింగిలో కుంకుమ సాగుకు ముందుకొస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు.. ప్రస్తుతానికి 10 ఎకరాలు!
ఇటీవల సీఎం చంద్రబాబు లంబసింగిలో పీపీపీ విధానంలో కుంకుమసాగు గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.