బాలల్లో వినికిడి లోపాన్ని తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే సులువుగా నయం అవుతుందని ఏఐఐఎస్హెచ్(మైసూరు) ప్రొఫెసర్ ఎం.సందీప్ అన్నారు. శుక్రవారం మీనాక్షి వెంకట్రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో అవగాహన సదస్సు నిర్వహించారు.
బాలల్లో వినికిడి లోపాన్ని తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే సులువుగా నయం అవుతుందని ఏఐఐఎస్హెచ్(మైసూరు) ప్రొఫెసర్ ఎం.సందీప్ అన్నారు. శుక్రవారం మీనాక్షి వెంకట్రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో అవగాహన సదస్సు నిర్వహించారు.