Andhra Pradesh: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 85 వేల మంది మిస్సింగ్.. దొరకని ఆచూకీ.. అసలేం జరిగిందంటే..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 85 వేల మంది ఆచూకీ లేకుండా పోయారు.. అవును.. మీరు చదువుతున్నది నిజమే. అయితే వీరు మనుషులుగా రికార్డుల్లో ఉన్నారు కానీ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత కీలకమైన కార్డును తీసుకోవడానికి మాత్రం రావడం లేదు. దీంతో అసలు వీరంతా ఎక్కడున్నారు? వీరు నిజమైన లబ్ధిదారులేనా? లేక అక్రమ కార్డులా? అనే సందేహం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Andhra Pradesh: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 85 వేల మంది మిస్సింగ్.. దొరకని ఆచూకీ.. అసలేం జరిగిందంటే..?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 85 వేల మంది ఆచూకీ లేకుండా పోయారు.. అవును.. మీరు చదువుతున్నది నిజమే. అయితే వీరు మనుషులుగా రికార్డుల్లో ఉన్నారు కానీ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత కీలకమైన కార్డును తీసుకోవడానికి మాత్రం రావడం లేదు. దీంతో అసలు వీరంతా ఎక్కడున్నారు? వీరు నిజమైన లబ్ధిదారులేనా? లేక అక్రమ కార్డులా? అనే సందేహం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.