15 కిలోల గంజాయి స్వాధీనం

రామభద్రపురం మండలంలోని కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం మోటారు బైకులపై గంజాయి రవాణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి 15.750 కిలోలు స్వాధీనం చేసుకున్నామని బొబ్బిలి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నారాయణరావు తెలిపారు.

15 కిలోల గంజాయి స్వాధీనం
రామభద్రపురం మండలంలోని కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం మోటారు బైకులపై గంజాయి రవాణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి 15.750 కిలోలు స్వాధీనం చేసుకున్నామని బొబ్బిలి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నారాయణరావు తెలిపారు.