Andhra Pradesh: ఏపీలోని రైతులందరికీ ప్రభుత్వం శుభవార్త.. రేపట్నుంచే కొత్త కార్యక్రమం.. అవి పూర్తిగా ఫ్రీ..
Andhra Pradesh: ఏపీలోని రైతులందరికీ ప్రభుత్వం శుభవార్త.. రేపట్నుంచే కొత్త కార్యక్రమం.. అవి పూర్తిగా ఫ్రీ..
ఏపీలోని రైతులు ఎగిరి గంతేసే వార్త. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలోని రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెడీ అయింది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఎప్పటినుంచంటే..?
ఏపీలోని రైతులు ఎగిరి గంతేసే వార్త. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలోని రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెడీ అయింది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఎప్పటినుంచంటే..?