AP Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారేలా.. 2025లో వేసిన బలమైన అడుగులు ఇవే..

స్వర్ణాంధ్ర విజన్ 2047. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధించుకున్న లక్ష్యం. నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తన విజన్ సాకారం దిశగా ఈ ఏడాదిలో పలు చర్యలు తీసుకున్నారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.44 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2025 ఏడాదిలో ఏపీకి పలు భారీ ప్రాజెక్టులు వచ్చాయి. అవేంటో ఓసారి చూద్దాం..

AP Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారేలా.. 2025లో వేసిన బలమైన అడుగులు ఇవే..
స్వర్ణాంధ్ర విజన్ 2047. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధించుకున్న లక్ష్యం. నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తన విజన్ సాకారం దిశగా ఈ ఏడాదిలో పలు చర్యలు తీసుకున్నారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.44 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2025 ఏడాదిలో ఏపీకి పలు భారీ ప్రాజెక్టులు వచ్చాయి. అవేంటో ఓసారి చూద్దాం..