Chidambaram: కరూర్‌ దుర్ఘటనలో తప్పులున్నాయి..

కరూర్‌ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

Chidambaram: కరూర్‌ దుర్ఘటనలో తప్పులున్నాయి..
కరూర్‌ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.